Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 6000కే స్మార్ట్ ఫోన్... 2 సంవత్సరాల వారెంటీతో... కావాలనుకుంటున్నారా?

Webdunia
గురువారం, 4 జులై 2019 (15:09 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లో షియోమీ సంస్థ సరికొత్త మొబైల్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరో కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. అది రెడ్‌మీ 7ఎ. ఈ మొబైల్‌కి సంబంధించి షియోమీ సంస్థ రెండు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది.
 
రెడ్‌మీ 7ఎ ప్రత్యేకతలు:
* 5.45 అంగుళాల హెచ్‌డి+ డిస్లే
* స్నాప్‌డ్రాగన్ 439 ఆక్టాకోర్ ప్రాసెసర్,
* 12 మెగా పిక్సెల్‌ల బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ, 32 జీబీ స్టోరేజీ వేరియంట్‌లలో లభ్యం,
* డ్యుయల్ సిమ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ,
* 2 సంవత్సరాల ఫోన్ వారెంటీ,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
*ధర: 2జీబీ 16 జీబీ ఫోన్ ధర రూ.5999 కాగా, 2జీబీ 32 జీబీ ఫోన్ ధర రూ. 6199గా సంస్థ నిర్ణయించింది. 
 
కాగా జూలై మాసంలో ఈ ఫోన్ కొన్న వారికి రెండు వందల రూపాయలు తగ్గింపును అందిస్తున్నారు. బడ్జెట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఈ ఫోన్‌ని కొనుగోలు చేస్తే సరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments