రూ. 6000కే స్మార్ట్ ఫోన్... 2 సంవత్సరాల వారెంటీతో... కావాలనుకుంటున్నారా?

Webdunia
గురువారం, 4 జులై 2019 (15:09 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లో షియోమీ సంస్థ సరికొత్త మొబైల్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరో కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. అది రెడ్‌మీ 7ఎ. ఈ మొబైల్‌కి సంబంధించి షియోమీ సంస్థ రెండు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది.
 
రెడ్‌మీ 7ఎ ప్రత్యేకతలు:
* 5.45 అంగుళాల హెచ్‌డి+ డిస్లే
* స్నాప్‌డ్రాగన్ 439 ఆక్టాకోర్ ప్రాసెసర్,
* 12 మెగా పిక్సెల్‌ల బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ, 32 జీబీ స్టోరేజీ వేరియంట్‌లలో లభ్యం,
* డ్యుయల్ సిమ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ,
* 2 సంవత్సరాల ఫోన్ వారెంటీ,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
*ధర: 2జీబీ 16 జీబీ ఫోన్ ధర రూ.5999 కాగా, 2జీబీ 32 జీబీ ఫోన్ ధర రూ. 6199గా సంస్థ నిర్ణయించింది. 
 
కాగా జూలై మాసంలో ఈ ఫోన్ కొన్న వారికి రెండు వందల రూపాయలు తగ్గింపును అందిస్తున్నారు. బడ్జెట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఈ ఫోన్‌ని కొనుగోలు చేస్తే సరి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments