భారతీయ మొబైల్ మార్కెట్లో షియోమీ సంస్థ సరికొత్త మొబైల్లను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరో కొత్త మొబైల్ను రిలీజ్ చేసింది. అది రెడ్మీ 7ఎ. ఈ మొబైల్కి సంబంధించి షియోమీ సంస్థ రెండు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది.
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
*ధర: 2జీబీ 16 జీబీ ఫోన్ ధర రూ.5999 కాగా, 2జీబీ 32 జీబీ ఫోన్ ధర రూ. 6199గా సంస్థ నిర్ణయించింది.
కాగా జూలై మాసంలో ఈ ఫోన్ కొన్న వారికి రెండు వందల రూపాయలు తగ్గింపును అందిస్తున్నారు. బడ్జెట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఈ ఫోన్ని కొనుగోలు చేస్తే సరి..