Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం మొబైల్ బ్యాంకింగ్ యాప్ విడుదల..

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (14:36 IST)
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం సరికొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా దాదాపు 4.3 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
 
ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ పేటీఎం పేమెంట్ ఖాతాలో ఎంత నగదు ఉందని సులభంగా తెలుసుకోవచ్చు. యాప్‌ను ఉపయోగించి డెబిట్, క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సేవలు వారంలో ఏడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని ప్రకటన పేర్కొంది. 2017 మేలో ప్రారంభమైన తమ బ్యాంక్‌లో ప్రస్తుతం 4.3 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్లు ఇందులో ఉన్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments