మొబైల్స్ తయారీదారు సంస్థ మోటోరోలా సరికొత్త స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. మోటోరోలా సంస్థ ఈ స్మార్ట్ఫోన్ని భారత్లో మోటో జీ7 పేరుతో ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్ వినియోగదారులకు రూ.16,999 ధరకు లభిస్తుంది. ఈ మొబైల్లో పలు ఆకట్టుకునే ఫీచర్లు పొందుపరచబడ్డాయి. మోటో జీ7 ప్రత్యేకతలను ఓసారి చూడండి.