Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్‌లో ఎర్త్ వీక్ సేల్- ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు..

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:37 IST)
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ఇవాళ ఎర్త్ వీక్ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా రీఫర్బిష్ చేయబడినటువంటి స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తగ్గింపు ధరలకే విక్రయించనున్నారు. అలాగే పలు రకాలైన ఆఫర్లను కూడా వినియోగదారులకు అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ప్రొడ‌క్ట్స్‌పై 200కు పైగా ఆక‌ట్టుకునే డీల్స్‌ను అందిస్తున్నారు. అమెజాన్ ఎర్త్ వీక్ సేల్‌లో భాగంగా రీఫ‌ర్బిష్ చేయ‌బ‌డిన ఎంఐ ఎ2 కేవ‌లం రూ.9,899 ధ‌ర‌కే ల‌భిస్తుంది. అదే విధంగా రీఫ‌ర్బిష్ చేయ‌బ‌డిన కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌లు రూ.19,990 నుంచి, కోర్ ఐ7 ల్యాప్‌టాప్‌లు రూ.23,990 నుంచి ల‌భిస్తున్నాయి. రీఫర్బిష్ చేయబడిన ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు, స్పీకర్లపై 60 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments