Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సర్వర్ డౌన్ - అంబానీ ఈజ్ ఆన్ డ్యూటీ

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:46 IST)
ముంబైలోని రిలయన్స్ జియో కస్టమర్లు సర్వర్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు కాల్స్ రావట్లేదని, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్లట్లేదని శనివారం జియోకు నివేదించారు. 
 
రిలయన్స్ జియో వినియోగదారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫిర్యాదుల ప్రకారం, ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది.
 
నెట్‌వర్క్ సమస్యపై ఫిర్యాదు చేస్తున్న ట్విట్టర్ వినియోగదారుకు రిలయన్స్ కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్ అయిన జియోకేర్ స్పందిస్తూ, జియో ఇలా రాసింది, "హాయ్! మీరు ఇంటర్నెట్ సేవలను ఉపయోగించడం లేదా మీ మొబైల్ కనెక్షన్‌లో కాల్‌లు చేయడం లేదా స్వీకరించడం వంటి అడపాదడపా సమస్యను ఎదుర్కోవచ్చు. ఇది తాత్కాలికం మా బృందం దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది" అంటూ పేర్కొంది. 
 
ప్రస్తుతం జియో నెట్ వర్కర్ డౌన్‌పై పలు మీమ్స్ పేలుతున్నాయి. ఇందులో ఒకటే ఈ ఫోటోలో వున్నది. ఈ ఫోటోకు ఓ నెటిజన్ ప్లీజ్ వెయిట్ అంబానీ ఈజ్ ఆన్ డ్యూటీ అంటూ సెటైర్లు పేల్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments