Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్మెంట్ 23 శాతం ఇస్తాం, ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:26 IST)
పీఆర్సీ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు మంత్రుల కమిటీ-ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల ముందు మంత్రు కమిటీ కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. అందులో ప్రధానమైనది ఫిట్మెంట్ 23 శాతమేనన్నది. దానితో పాటు ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు చేస్తామని తెలిపారు.

 
ఇక హెచ్ఆర్ఎ స్లాబులపై కొత్త ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది కమిటీ. 25 లక్షల లోపు జనాభా వున్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగుతో 13.5 శాతం, 2 లక్షల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 9.5 శాతం, 50 వేల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 8 శాతం హెచ్ఆర్ఎ ఇస్తామని తెలిపింది. మరి దీనిపై ఉద్యోగ సంఘాల స్పందన తెలియాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

Vijayashanti: తెలుగు హీరోలు బ్రాండ్ మైండ్ కాదు- ఈర్ష ఎక్కువ : విజయశాంతి

RT76 : రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం - 2026 సంక్రాంతికి రిలీజ్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments