Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్మెంట్ 23 శాతం ఇస్తాం, ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:26 IST)
పీఆర్సీ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు మంత్రుల కమిటీ-ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల ముందు మంత్రు కమిటీ కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. అందులో ప్రధానమైనది ఫిట్మెంట్ 23 శాతమేనన్నది. దానితో పాటు ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు చేస్తామని తెలిపారు.

 
ఇక హెచ్ఆర్ఎ స్లాబులపై కొత్త ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది కమిటీ. 25 లక్షల లోపు జనాభా వున్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగుతో 13.5 శాతం, 2 లక్షల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 9.5 శాతం, 50 వేల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 8 శాతం హెచ్ఆర్ఎ ఇస్తామని తెలిపింది. మరి దీనిపై ఉద్యోగ సంఘాల స్పందన తెలియాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments