వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్.. వాట్సాప్ కాల్‌తో హ్యాకర్లకు పండగే

Webdunia
మంగళవారం, 14 మే 2019 (18:08 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ యూజర్లకు ఓ షాకింగ్ న్యూస్. వాట్సాప్ ఉపయోగిస్తున్న యూజర్లు అప్రమత్తంగా వుండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


వాట్సాప్‌లో హ్యాకర్లు సునాయాసంగా ఎంట్రీ అవుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది. యూజర్ల డేటాను భద్రపరచడం పెను సవాలుగా మారుతోందని.. యూజర్ల డేటా మొత్తం లింకుల ద్వారా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుందని వాట్సాప్ వెల్లడించింది. 
 
ఒకరితో ఒకరు మాట్లాడేందుకు వాట్సాప్ యాప్‌ను బాగానే ఉపయోగిస్తున్నారు.. యూజర్లు. వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపడం, ఫోటో, వీడియోలు, ఆహ్వానాలు పంపుతున్నారు.

ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో హ్యాకర్లు ఎంట్రీ ఇస్తున్నారని.. ఈ సమాచారం అంతా సులభంగా దొంగిలించే వీలును కలిగివుందని వాట్సాప్ సంస్థ తెలిపింది. హ్యాకర్లు వాట్సాప్ కాల్ ద్వారా పనికానిచ్చేస్తున్నారు. 
 
వాట్సాప్ కాల్ చేయడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌పై కన్నేసేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇలా మీ స్మార్ట్ ఫోన్ హ్యాకర్ల నిఘాలో వుంటుందని వాట్సాప్ షాకింగ్ న్యూస్ వెలువరించింది.


దీనికి బ్రేక్ వేయాలంటే.. వాట్సాప్ యాప్‌ను అప్ డేట్ చేయాలని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ అప్ డేట్‌ను చేయడం ద్వారా హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చునని సదరు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments