Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగారకుడిపై అదంతా బంగారమేనా? మెరిసిపోతోంది...

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (17:32 IST)
బంగారం అంటే బాగా పిచ్చి. ఖరీదైన లోహాలు ఎన్ని వున్నా బంగారానికి వున్న డిమాండే వేరు. ఇప్పుడిదంతా ఎందుకయా అంటే... నాసా అంగారకుడి పైకి పంపిన క్యూరియోసిటీ రోవర్ పంపిన ఫోటోలే కారణం. అది పంపిన తాజా ఫోటోలను చూసిన సైంటిస్టులు నొసలు ఎగరేస్తున్నారు. మార్స్ పైన ఈమధ్యే చక్కగా దిగిన రోవర్ గ్రహం పైన వున్న పరిస్థితులను తెలియజేస్తూ ఫోటోలను పంపుతోంది. 
 
ఆ క్రమంలో పంపిన కొన్ని ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రోవర్ తిరుగుతున్న ఏరియాలో పెద్దపెద్ద నల్లటి బండరాళ్లున్నాయట. ఐతే వాటి తాలూకు ఫోటోలను పంపగా అందులో కొన్ని ఫోటోలు బంగారంలా ధగధగ మెరిపోతున్నాయట. వ్యవహారం చూస్తుంటే అక్కడంతా బంగారు కొండలున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా అంగారకుడిపై బంగారు కొండలున్నాయో లేదో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments