Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.పాతిక వేలకే నాజూకైన ల్యాప్‌టాప్ - 21 నుంచి విక్రయాలు

inbox laptop
Webdunia
మంగళవారం, 19 జులై 2022 (10:31 IST)
ఇన్ఫినిక్స్ ఇండియా అనేక కంపెనీ పాతిక వేల రూపాయలకే ఇన్‌బాక్స్ ఎక్స్1 అనే పేరుతో ఓ ల్యాప్‌‍టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరతో రూపొందించిన ఈ ల్యాప్ టాప్ విక్రయాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్ కార్ట్‌లో మాత్రమే విక్రయించే ఈ ల్యాప్ టాప్‌లు రెండు రంగుల్లో లభ్యంకానుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ సామరథ్యంతో రూపొందించారు. 
 
ఫాస్ట్ చార్జింగ్‌కు అనుకూలంగా కూడా ఉంటుందని ఆ తయారీ సంస్థ ప్రకటించింది. ఈ ల్యాప్ టాప్ బరువు కేజీ 24 గ్రాములు. 14.8 ఎంఎం మందంతో నాజూకుగా ఉంటుంది. ఇంటెల్ సెల్ రాన్ క్యాడ్ కోర్ ఎన్ఎస్ 5100 ప్రాసెసర్‌తో పని చేస్తుందని 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో తయారు చేసినట్టు తెలిపింది. 
 
ముఖ్యంగా విద్యార్థులకు టాస్క్‌లకు ఈ ల్యాప్ టాప్ సాఫీగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అల్యూమినియం ఆధారిత మెటల్ బాడీతో దీన్ని తయారు చేశారు. కాస్మిక్ బ్లూ, స్టాల్ ఫాల్ గ్రే రగుల్లో లభ్యంకానుంది. సిటీ, ఆర్బీఎల్, కోటక్, యాక్సెస్ బ్యాంకు కార్డులతో ఈ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేస్తే మాత్రం మరింత ధర తగ్గుతుది. ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments