Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 15 వేల కేసులు - 25 మంది మృతి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (10:13 IST)
దేశంలో కొత్తగా మరో 15 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 4.68 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 15,528 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 
 
కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతానికి పైగా నమోదైంది. ముందురోజు 50కి పైగా సంభవించిన మరణాలు.. 24 గంటల వ్యవధిలో 25కి తగ్గాయి. గత రెండేళ్ల కాలంలో 4.37 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.25 లక్షల మంది మరణించారని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,43,654 (0.33శాతం)కు చేరాయి. సోమవారం 16 వేల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ఇక ఇప్పటివవరకూ 200.3 కోట్ల టీకా డోసులు పంపిణీ కాగా.. అందులో నిన్న 27.78 లక్షల మంది టీకా వేయించుకున్నారని కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments