Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (09:18 IST)
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. వీరి ఎంపికపై ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత పిదప ముఖ్యమంత్రి జగన్ వారి పేర్లను ఖరారు చేశారు. 
 
విశాఖ - శ్రీకాకుళం - విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్, అనంతపురం - కడప - కర్నూలు స్థానానికి అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నెపూస గోపాల్ రెడ్డి కుమారుడు రవీంద్ర రెడ్డి, చిత్తూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్లను ఆయన ఖరారు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments