రూ.కోటి విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (08:59 IST)
ఢిల్లీలో కోటి రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలతో ఓ మోడల్ పట్టుబట్టాడు. ఈయనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 25 యేళ్ల మోడల్‌తో పాటు అతని ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ, స్నేహితురాలు కీర్తి (27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయ క్యాంపస్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్‌లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments