Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోటి విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (08:59 IST)
ఢిల్లీలో కోటి రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలతో ఓ మోడల్ పట్టుబట్టాడు. ఈయనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 25 యేళ్ల మోడల్‌తో పాటు అతని ప్రియురాలిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని శుభమ్ మల్హోత్రా అలియాస్ సన్నీ, స్నేహితురాలు కీర్తి (27)గా గుర్తించారు. వీరిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయ క్యాంపస్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ రాకెట్‌లో సన్నీ ప్రధాన పాత్రధారని గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మలానా నుంచి సన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments