ఇపుడు ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కాస్త భారీగానే ఉన్నాయి. అయితే, మెరుగైన ఫీచర్లు ఉండే ల్యాప్టాప్ కావాలనుకుంటే కనీసం 30000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి
ఇపుడు ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు కాస్త భారీగానే ఉన్నాయి. అయితే, మెరుగైన ఫీచర్లు ఉండే ల్యాప్టాప్ కావాలనుకుంటే కనీసం 30000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కానీ తాజాగా ఐబాల్ కంపెనీ ప్రకటించిన ఆఫర్ చూస్తే మతిపోవడం ఖాయం.. ఐబాల్ కాంప్బుక్ మెరిట్ జీ9 పేరుతో విండోస్ 10 ల్యాప్టాప్ను తాజాగా విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.13,999లే. 1.1కేజీల అతి తేలికపాటి బరువుతో.. 2జీబీ ర్యామ్, సెల్రాన్ ఎన్3350 ప్రాసెసర్, మల్టీ ఫంక్షనల్ టచ్ ప్యాడ్, 6 గంటల బ్యాటరీ సామర్ధ్యంతో దీన్ని తయారు చేసింది. దీని ఓవర్ఆల్ ఫీచర్స్ ఒకసారి చూస్తే..