Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:41 IST)
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత క్రోబ్ బ్రౌజర్‌లో మార్పులు చేసింది. ఈ విషయాన్ని గూగుల్ టెక్ దిగ్గజం ప్రకటించింది. నిజానికి గత 2014లో క్రోమ్ లోగోలో మార్పులు చేసింది. ఆ తర్వాత అంటే ఇపుడు దాన్ని డిజైన్‌ను మార్చింది.  
 
గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త క్రోమ్ ఐకాన్‌ను మీరు ఈ రోజు గమనించేవుంటారు. ఎనిమిదేళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. 
 
ఇక లోగోను నిశితంగా పరిశీలిలిస్తే, పాత లోగోలో ఉన్నట్టు ఇపుడు కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేకుండా చేశారు. అయితే, లోగోలో కనిపించే ఆ పాత నాలుగు రంగుల మునుపటి కంటే కాస్త కాంతివంతంగా మెరుస్తున్నాయి. మధ్యలో నీలిరంగు వృత్తం సైజును కొద్దిగా పెంచారు. గూగుల్ యొక్క ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు హు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

దివ్యాంగ డ్యాన్సర్లకు రాఘవ లారెన్స్ కరెన్సీ అభిషేకం (Video)

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments