Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా కోవిడ్ ఎసెన్షియల్ కిట్.. జియో 3డీ గ్లాసెస్ కూడా వచ్చేస్తున్నాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:46 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. జియో మార్ట్ ద్వారా తొలిసారి ఆర్డర్ చేసే వారికి ఉచితంగానే కోవిడ్ 19 ఎసెన్షియల్ కిట్ అందిస్తున్నట్లు తెలిపింది. ముకేశ్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ ఈ విషయాన్ని తెలిపారు. 
 
జియోమార్ట్ స్థానిక కిరాణా స్టోర్ల భాగస్వామ్యంతో కస్టమర్లకు ఎలా సేవలు అందిస్తోందనే విషయాన్ని వార్షిక సమావేశం సందర్భంగా ఇషా అంబానీ వివరించారు. అలాగే టీచర్లు, విద్యార్థులు ప్రధాన లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో 3డీ గ్లాసెస్‌ను తీసుకువచ్చింది. 
 
జియో గ్లాసెస్ ద్వారా 3డీ వర్చువల్ రూమ్స్, హోలోగ్రాఫిక్ క్లాసెస్ నిర్వహణ వంటివి చేయొచ్చు. అంతేకాకుండా వర్చువల్ మీటింగ్స్ కూడా నిర్వహించొచ్చు. ఇంకా ఫోన్‌తో పనిలేకుండానే ఇతరులకు కాల్ చేయొచ్చు.
 
కేవలం ఎవరికి కాల్ చేయాలో చెబితే చాలు. వారికి కాల్ వెళ్తుంది. కాగా దీని ధర ఎంతో తెలియాల్సి ఉంది. అలాగే జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ 7.7 శాతం వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.33,733 కోట్లు కావడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments