Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేశాడు... తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ చిన్నారిపై నాలుగేళ్ళ క్రితం అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఇపుడు తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఈ దారుణం గత మంగళవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన యశ్‌వీర్‌ అనే నిందితుడు గతంలో బాధిత కుటుంబంతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఈక్రమంలో అతడు 2016లో ఆ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. 
 
జరిగిన ఘోరం గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌వీర్ జైలు పాలయ్యాడు. అయితే ఇటీవల బెయిలు‌పై విడుదలైన నిందితుడు బాధితురాలు, ఆమె తల్లిపై పగ తీర్చుకోపాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆ తల్లీకూతుళ్లు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇది గమనించిన నిందితుడు.. తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్‌ పోనిచ్చి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యశ్‌వీర్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments