Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేశాడు... తల్లీకూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (12:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కస్గంజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ చిన్నారిపై నాలుగేళ్ళ క్రితం అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు.. ఇపుడు తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఈ దారుణం గత మంగళవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన యశ్‌వీర్‌ అనే నిందితుడు గతంలో బాధిత కుటుంబంతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. ఈక్రమంలో అతడు 2016లో ఆ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. 
 
జరిగిన ఘోరం గురించి ఆమె కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌వీర్ జైలు పాలయ్యాడు. అయితే ఇటీవల బెయిలు‌పై విడుదలైన నిందితుడు బాధితురాలు, ఆమె తల్లిపై పగ తీర్చుకోపాలని ప్లాన్ వేశాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆ తల్లీకూతుళ్లు వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇది గమనించిన నిందితుడు.. తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్‌ పోనిచ్చి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి యశ్‌వీర్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments