Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఆన్‌లైన్‌లో భారత వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం.. ఫ్లిఫ్ కార్ట్

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (13:13 IST)
ఆన్‌లైన్ వ్యాపారంలో అదరగొడుతున్న ఫ్లిఫ్ కార్ట్ సంస్థ భారతీయ వ్యవసాయంలో పెట్టుబడి పెట్టనుంది. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఫ్లిఫ్‌కార్ట్ సిద్ధమవుతోంది. భారతీయ ఆన్‌లైన్ షాపింగ్‌లో అగ్రగామి అయిన ఫ్లిఫ్ కార్ట్.. అమెరికాకు చెందిన వాల్ మార్ట్ సంస్థకు బ్రాంచ్‌గా పనిచేస్తోంది. 
 
భారత్‌లో ఫెస్టివల్ ఆఫర్ పేరిట భారీ ఆఫర్లు ఇచ్చి.. కోట్లలో వ్యాపారం చేస్తున్న ఫ్లిఫ్ కార్ట్ తన ఆన్‌లైన్ వ్యాపారంలో తదుపరి విడతగా వ్యవసాయ ఉత్పత్తులను చేస్తోంది. దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఆహార పదార్థాలను ఆన్‌లైన్ ద్వారా విక్రయించనుంది. ఇందుకోసం నింజాకార్టులో వాల్ మార్ట్ పెట్టుబడి పెట్టింది.
 
అయితే ఈ షేర్ విలువ ఎంతనేది ఇంకా తెలియరాలేదు. ఫ్లిఫ్ కార్టుకు 77 షేర్లతో కొనుగోలు చేసిన వాల్‌మార్ట్.. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం నింజాకార్టులో పెట్టుబడి పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments