Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై తప్పుడు వార్తలు.. 70లక్షల పోస్టులను డిలీట్ చేసిన ఫేస్‌బుక్

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (13:03 IST)
సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ కరోనా గురించి తప్పుడు వార్తలలో పెట్టిన 70 లక్షల పోస్టులను తొలగించినట్లు తెలిపింది. ఏప్రిల్‌, మే, జూన్ నెలల కాలంలోనే ఆయా పోస్టులను తొలగించినట్లు తెలిపింది. కరోనాపై కొందరు కావాలని తప్పుడు వార్తలను ప్రచారం చేశారని, అలాంటి వార్తలకు చెందిన పోస్టులను తాము తొలగించామని ఫేస్‌బుక్ తెలిపింది.
 
కాగా ఆయా నెలల్లో హేట్ స్పీచ్‌కు సంబంధించి 22.5 మిలియన్ల పోస్టులను తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది. జనవరి నుంచి మార్చి నెలల కాలంలో అలాంటి పోస్టులను 9.6 మిలియన్ల వరకు తొలగించింది. ఇక రెండో త్రైమాసికంలో టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు చెందినవిగా చెప్పబడిన 8.7 మిలియన్ల పోస్టులను తొలగించారు. గతంలో అవే పోస్టులను 6.3 మిలియన్ల వరకు తొలగించారు.
 
అయితే ఫేస్‌బుక్‌లో ఆయా పోస్టులను గుర్తించి వాటిని డిలీట్ చేసేందుకుగాను ఆటోమేషన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని పోస్టులను మాన్యువల్‌గా గుర్తించి డిలీట్ చేయడం కష్టం కనుక అలా చేస్తున్నట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments