Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విటర్‌లో పెను మార్పులు.. బ్లూటిక్‌కు రూ.661 చెల్లించాల్సిందే...

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (16:14 IST)
మైక్రోబ్లాగింగ్ మెసేజింగ్ సైట్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, బ్లూటిక్‌కు 8 డాలర్లు చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. అంటే భారత కరెన్సీలో 661 రూపాయలన్నమాట. ఇప్పటివరకు ఈ ఫీజు రూ.410గా ఉండేది. 
 
కాగా, ఈ ట్విట్టర్‌ను కైవసం చేసుకున్న తర్వాత అందులోని టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్.. ఇపుడు విధి విధానాల మార్పుపై దృష్టిసారించారు. ట్విట్టర్‌లో సెలెబ్రిటీ ఖాతాలకు కేటాయించే బ్లూటిక్ ఫీజును పెంచుతున్నట్టు ప్రకటించారు. 
 
ఇక నుంచి బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు చొప్పున చెల్లించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. అయితే, ఈ ధర ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుందని తెలిపారు. అలాగే, దీనిపై వస్తున్న విమర్శలకు కూడా ఆయన గట్టిగానే సమాధానమిచ్చారు. 
 
"ఫిర్యాదులు, విమర్శలు చేసే వారందరికీ ఒక్కటే చెబుతున్నా... దయచేసి మీరు ఫిర్యాదు చేస్తూనే ఉండండి.. కానీ, దీని ఖరీదు మాత్రం 8 డాలర్లు" అంటూ బ్లూటిక్ ఫీజుపై తన నిర్ణయాన్ని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments