Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ట్విటర్ డీల్.. పగ్గాలు చేపట్టిన ఎలాన్ మస్క్.. సీఈవోపై ఫైర్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (09:32 IST)
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విటర్ డీల్ పూర్తి చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ట్విట్టర్ తన హస్తగతం కావడంతో ఆయన ఆ సంస్థలో పని చేసే టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్థరాత్రి దాటిన తర్వాత వార్తా కథనాలను ప్రసారం చేసింది. ఈ డీల్ సాఫీగా ముగియడంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా చర్చా వేదిక ట్విటర్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చింది. 
 
కాగా, ట్విటర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ గతంలో కోర్టు షరతు విధించింది. దీంతో ట్విటర్‌ డీల్‌ను ఎలాన్ మస్క్ పూర్తి చేశారు. మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను ఆయన కొనుగోలు చేశారు. 
 
అయితే, ట్విటర్ పగ్గాలు తన చేతికిరాగానే కార్యాచరణలోకి దిగిన ఎలాన్ మస్క్... ట్విటర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సీన్ హెడ్గట్‌లపై వేటు వేసినట్టు వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌బీసీ టీవీ చానెల్స్ వార్తా కథనాలను ప్రసారం చేశాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments