Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్, కేంద్రం మధ్య పోరు: ఇదే చివరి నోటీస్.. ఫైనల్ వార్నింగ్

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (18:02 IST)
ట్విట్టర్, కేంద్రం మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ చ‌ట్టం అమ‌లుపై కేంద్రం, ట్విట్ట‌ర్ సంస్థ‌ల పోరు కొన‌సాగుతుండ‌గా… ఐటీ చ‌ట్టం అమ‌లు చేయాల్సిందేన‌ని ట్విట్ట‌ర్‌కు భార‌త ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది.

ఆదివారం ఉదయం భార‌త ఉప రాష్ట్రప‌తి వెంకయ్య‌నాయుడు అధికారిక గుర్తింపు మార్క్‌ను ట్విట్ట‌ర్‌ను తొలిగించింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రాగానే వెన‌క్కి త‌గ్గి పున‌రుద్ధ‌రించింది. 
 
ఆ త‌ర్వాత కొద్దిసేపటికే కేంద్రం ట్విట్ట‌ర్‌కు ఐటీ చ‌ట్టం అమ‌లుపై ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం భారతీయుల‌ను గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది.

కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసు అంటూ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఈ కొత్త ఐటీ చ‌ట్టంపై కేంద్రం, ట్విట్ట‌ర్‌లు కోర్టుల‌ను ఆశ్ర‌యించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments