Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా తగ్గుముఖం.. ఒక్క రోజే 90 మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (16:22 IST)
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 83,690 మందికి పరీక్షలు నిర్వహించగా 8,976 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఒక్క రోజే కరోనాతో 90 మంది మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో ప్రస్తతం 1,23,426 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గడచిన 24 గంటల్లో 13,568 కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 
 
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో 1,97,91,721 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ ఆది వారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments