ఐటీ రిటర్న్స్‌దాఖలు గడువు- నవంబర్ 30 వరకు పొడిగింపు

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (16:22 IST)
కరోనా సంక్షోభం నేపథ్యంలో 2019-20 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌దాఖలు గడువును నవంబరు 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది మార్చి31తో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్‌ దాఖలుకు సీబీడీటీ గతంలో జూన్‌ 30వరకు గడువు విధించింది. 
 
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గనందున, ఈ గడువును జులై 31, సెప్టెంబరు 30 వరకు దశలవారీగా పొడిగించింది. అయితే ఈ గడువును నాలుగోసారి నవంబరు 30వరకు పొడిగిస్తున్నట్లు సీబీడీటీ వెల్లడించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments