Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ గార్గ్ పశ్చాత్తాపం.. 900 మంది ఉద్యోగులపై వేటు

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (11:51 IST)
vishal
జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్  పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు. జూమ్ కాల్ ద్వారా అంతమంది ఉద్యోగులను తొలగించడంపై విశాల్ గార్గ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విశాల్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. 
 
వివరాల్లోకి వెళితే.. Better.com అధిపతి విశాల్ గార్గ్, వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారంపై ఉద్యోగులను సమావేశపరిచారు. ఈ కాల్‌లో 900 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురయ్యాయి. దీంతో తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన క్షమాపణలతో పాటు గార్గ్ తొలగింపులను నిర్వహించిన తీరుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
 
ప్రభావితమైన వ్యక్తుల పట్ల అలా నడుచుకోవడం సరికాదన్నారు. వారి సహకారాలకు తగిన గౌరవాన్ని, ప్రశంసలను ఇవ్వడంలో తాను విఫలమయ్యానని చెప్పారు. తొలగింపులు చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని సరైన విధంగా కమ్యూనికేట్ చేయడంలో తప్పుచేశాను. అలా చేయడం ద్వారా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.. అని రాశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments