Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ 5జీ సేవలు తొలుత ప్రీమియర్ వినియోగదారులకే..

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (15:21 IST)
దేశంలో ఈ యేడాది ఆఖరు నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను తొలుత ప్రీమియం కస్టమర్లకే అందించనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తొలుత అధిక చార్జీలతో కూడిన ప్లాన్లను ముందుగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ప్రమోటర్ భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ గుప్తా వెల్లడించారు. ఆ తర్వాత మిగిలిన కష్టమర్లకు 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఒక విధంగా చెప్పాలంటే దిగువ స్థాయి, బడ్జెట్ ప్లాన్లకు 5జీసేవలను తొలుత అందించే ఉద్దేశ్యం లేదని గుప్తా చెప్పినట్టు సమాచారం. 5జీ సేవలకు ప్రీమియం చార్జీలు విధించడం వేరు... ప్రీమియం ప్లాన్లకు 5జీ సేవలను పరిమితం చేయడం వేరని ఆయన వివరించారు. 
 
"తన అభిప్రాయం ప్రకారం 5జీ వినియోగం అన్నది చాలా వేగంగా పెరుగుతుంది. 5జీ హ్యాండ్  సెట్‌ కలిగినవారు 5జీ సేవలను పొందగలరు. తమకు తెలియకుండానే వారు ఎక్కువ డేటాను వినియోగించడం వల్ల అధిక టాఱిప్ ప్లాన్‌లోకి వెళ్లిపోతారు. ఇది అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments