Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ 5జీ సేవలు తొలుత ప్రీమియర్ వినియోగదారులకే..

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (15:21 IST)
దేశంలో ఈ యేడాది ఆఖరు నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను తొలుత ప్రీమియం కస్టమర్లకే అందించనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తొలుత అధిక చార్జీలతో కూడిన ప్లాన్లను ముందుగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ప్రమోటర్ భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ గుప్తా వెల్లడించారు. ఆ తర్వాత మిగిలిన కష్టమర్లకు 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఒక విధంగా చెప్పాలంటే దిగువ స్థాయి, బడ్జెట్ ప్లాన్లకు 5జీసేవలను తొలుత అందించే ఉద్దేశ్యం లేదని గుప్తా చెప్పినట్టు సమాచారం. 5జీ సేవలకు ప్రీమియం చార్జీలు విధించడం వేరు... ప్రీమియం ప్లాన్లకు 5జీ సేవలను పరిమితం చేయడం వేరని ఆయన వివరించారు. 
 
"తన అభిప్రాయం ప్రకారం 5జీ వినియోగం అన్నది చాలా వేగంగా పెరుగుతుంది. 5జీ హ్యాండ్  సెట్‌ కలిగినవారు 5జీ సేవలను పొందగలరు. తమకు తెలియకుండానే వారు ఎక్కువ డేటాను వినియోగించడం వల్ల అధిక టాఱిప్ ప్లాన్‌లోకి వెళ్లిపోతారు. ఇది అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments