Webdunia - Bharat's app for daily news and videos

Install App

విప్రో తరహాలో ఫేస్‌బుక్‌లోనూ ఉద్యోగులపై వేటు.. 12వేల మంది?

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (18:07 IST)
విప్రో తరహాలో ఫేస్‌బుక్‌లోనూ ఉద్యోగులపై వేటు పడనుంది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాలో పలు టీముల నుంచి 12 వేల మంది ఉద్యోగులను తొలగించవచ్చని ప్రచారం జరుగుతోంది. రాబోయే వారాల్లో లే ఆఫ్స్ కు అనుగుణంగా అడుగులు పడతాయని తెలుస్తోంది. 
 
తాజా నియామకాలను నిలిపివేశామని ఇటీవలే మెటా ఎర్నింగ్స్ కాల్‌లో మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. దీంతో  మొత్తం 15 శాతం మంది ఉద్యోగులపై వేటు పడవచ్చని తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
చాలా కంపెనీలు ఈ నష్టాలను అధిగమించేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దృష్ట్యా మ్యాన్ పవర్ తగ్గించి నష్టాలు పూడ్చుకోవాలని చూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments