Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చేరుకున్న విరాట్ కోహ్లి: 7 రోజులు క్వారెంటైన్, ఎందుకని?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:34 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐపిఎల్ జట్టులో చేరేందుకు గురువారం చెన్నై చేరుకున్నారు. ఐతే జట్టుతో కలిసే ముందు కోహ్లి ఏడు రోజులపాటు క్వారెంటైన్లో వుంటాడు. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఈ మేరకు కోహ్లి క్వారెంటైన్లో వుండనున్నాడు.

మరోవైపు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యే రాబోయే సీజన్ కోసం ఈ బృందం మంగళవారం తన శిక్షణను ప్రారంభించింది. "కెప్టెన్ విరాట్ కోహ్లీ చెన్నై చేరుకున్నారు" అని ఆర్‌సిబి ఒక ట్వీట్‌లో కోహ్లీ రాకను ప్రకటించింది. కెప్టెన్ కోహ్లి మాస్కు ధరించిన చిత్రాన్ని షేర్ చేసింది.
 
ఏప్రిల్ 9 న చెన్నైలో జరిగే టోర్నమెంట్ ఓపెనర్‌లో ఆర్‌సిబి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొంటుంది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్‌సిబితో ఉన్న కోహ్లీ, ఇంగ్లండ్‌పై భారత వన్డే సిరీస్ విజయం సాధించిన ఉత్సాహంలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

తర్వాతి కథనం
Show comments