Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై చేరుకున్న విరాట్ కోహ్లి: 7 రోజులు క్వారెంటైన్, ఎందుకని?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (15:34 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐపిఎల్ జట్టులో చేరేందుకు గురువారం చెన్నై చేరుకున్నారు. ఐతే జట్టుతో కలిసే ముందు కోహ్లి ఏడు రోజులపాటు క్వారెంటైన్లో వుంటాడు. కోవిడ్ నిబంధనలు ప్రకారం ఈ మేరకు కోహ్లి క్వారెంటైన్లో వుండనున్నాడు.

మరోవైపు ఏప్రిల్ 9 నుండి ప్రారంభమయ్యే రాబోయే సీజన్ కోసం ఈ బృందం మంగళవారం తన శిక్షణను ప్రారంభించింది. "కెప్టెన్ విరాట్ కోహ్లీ చెన్నై చేరుకున్నారు" అని ఆర్‌సిబి ఒక ట్వీట్‌లో కోహ్లీ రాకను ప్రకటించింది. కెప్టెన్ కోహ్లి మాస్కు ధరించిన చిత్రాన్ని షేర్ చేసింది.
 
ఏప్రిల్ 9 న చెన్నైలో జరిగే టోర్నమెంట్ ఓపెనర్‌లో ఆర్‌సిబి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కొంటుంది. 2008లో ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఆర్‌సిబితో ఉన్న కోహ్లీ, ఇంగ్లండ్‌పై భారత వన్డే సిరీస్ విజయం సాధించిన ఉత్సాహంలో వున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments