Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ వేలం: గౌతమ్ జాక్‌పాట్.. రూ.6.20 కోట్లకు రాయల్స్ కొనుగోలు

కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌ కోసం ఆడే ఆటగాళ్ల వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో క్రిస్ గేల్, ఆమ్లా వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రోజ

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (15:11 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌ కోసం ఆడే ఆటగాళ్ల వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో క్రిస్ గేల్, ఆమ్లా వంటి ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. రెండో రోజు కర్ణాటకకు చెందిన ఆఫ్ స్నిన్నర్ గౌతమ్ జాక్ పాట్ కొట్టాడు.

అతడిని రూ. 6.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు మాత్రమే. గౌతమ్ కోసం అన్ని ఫ్రాంచైజీలూ పోటీపడటంతో డిమాండ్ పెరిగిపోయింది. 
 
అలాగే స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను రూ.1.90కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అలాగే మురుగన్ అశ్విన్‌ను రూ.2.20కోట్లకు ఆర్సీబీ కైవసం చేసుకుంది.

ఇదేవిధంగా ఆప్ఘనిస్థాన్‌కు చెందిన స్పిన్ బౌలర్ ముజీబ్ జాద్రాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.4 కోట్లకు దక్కించుకుంది. రెండో రోజు వేలంలో ఓజా, నాథన్ లియాన్‌కు గిరాకీ తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments