Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా టోర్నీ : ఫైనల్‌కు చేరిన సైనా నెహ్వాల్

ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (18:38 IST)
ఇండోనిషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ చాంపియన్స్ ట్రోఫీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ దుమ్మురేపుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆమె విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రట్చనోక్‌ ఇంతనాన్‌పై సైనా ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. 
 
మూడుసార్లు ఇండోనేషియా మాస్టర్స్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న మాజీ వరల్డ్ నం.1 సైనా.. తాజా గేమ్‌లో రట్చనోక్‌పై 21-19, 21-19 పాయింట్స్‌తో విజయం నమోదుచేసింది. 48 నిముషాల్లోనే ఆటను ముంగించేయడం గమనార్హం. 
 
ఫైనల్‌లో బ్యాడ్మింటన్ ప్రపంచ నెం.1 తాయ్ త్జుయింగ్‌తో గానీ, చైనీస్ ఎనిమిదో సీడ్ హే బింగ్జియావోతో గానీ తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సైనా 21-13, 21-19 స్కోరుతో వరుస గేముల్లో సింధుపై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments