Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020: వేలం పాటకు అంతా సిద్ధం.. ఆ జాబితాలో 332 మంది..?

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (14:39 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఈ వేలం పాటలో 11 మంది తమిళ క్రికెటర్లకు మాత్రమే చోటుందని టాక్ వస్తోంది. 2020 ఏడాదికి గాను ఐపీఎల్ పోటీలు ఏప్రిల్‌లో జరుగనున్నాయి.

ఈ పోటీల్లో ఆడే క్రికెటర్లను వేలం పాట ద్వారా ఎంపిక చేయనున్నారు. కోల్‌కతాలో వేలం పాట గురువారం జరుగనుంది. ఈ వేలం పాటలో స్టార్ క్రికెటర్లను తీసుకునేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. 
 
మొత్తం 148 విదేశీ క్రికెటర్లతో పాటు 332 మంది క్రికెటర్లు వేలం పాట జాబితాలో స్థానం సంపాదించారు. ఇందులో 73 మంది క్రికెటర్లను వేలం ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో 11 మంది తమిళ క్రికెటర్లు వున్నారు.

విదేశీ ఆటగాళ్లలో క్రిస్లిన్, మోర్గాన్, కమ్మిన్స్, జేమ్స్ నిషాం, క్రిస్లిన్‌లు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేందుకు జట్టు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments