చెన్నైకి ఏమైంది.. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:12 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఐపీఎల్ సీజన్‌లలో ఇప్పటివరకు మునుపెన్నడూ లేని విధంగా సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. దీంతో సీఎస్కే షాకైంది. ఐపీఎల్ సీజన్‌లో ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తుంది. గత 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో.. మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఐపీఎల్ దిగజారింది. 
 
నిన్నటి వరకు 7వ స్థానంలో వుండిన చెన్నై ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోయింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ధోనీసేన ఒక విజయంతో రెండు పాయింట్లు మాత్రమే సాధించి చివరి స్థానానికి చేరుకుంది. 8వ స్థానంలో వుండిన హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఆరో స్థానానికి ఎగబాకింది. అలాగే ఢిల్లీ జట్టు అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఢిల్లీ, అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: సూర్యలంక బీచ్ బ్యాక్‌వాటర్స్‌లో ఐదు లగ్జరీ బోట్లు

Coldwave: తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు- హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

తర్వాతి కథనం
Show comments