Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైకి ఏమైంది.. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:12 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఐపీఎల్ సీజన్‌లలో ఇప్పటివరకు మునుపెన్నడూ లేని విధంగా సీఎస్కే జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. దీంతో సీఎస్కే షాకైంది. ఐపీఎల్ సీజన్‌లో ధోనీ సారథ్యంలోని సీఎస్కే జట్టు ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలుస్తుంది. గత 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో.. మునుపెన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో ఐపీఎల్ దిగజారింది. 
 
నిన్నటి వరకు 7వ స్థానంలో వుండిన చెన్నై ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోయింది. మూడు మ్యాచ్‌లు ఆడిన ధోనీసేన ఒక విజయంతో రెండు పాయింట్లు మాత్రమే సాధించి చివరి స్థానానికి చేరుకుంది. 8వ స్థానంలో వుండిన హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ఆరో స్థానానికి ఎగబాకింది. అలాగే ఢిల్లీ జట్టు అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఢిల్లీ, అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments