Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు నేను ఆత్రుతగా ఉన్నాను: చాహల్

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (18:17 IST)
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జరగనున్న ఈ టోర్నీ ఆడేందుకు చాలా ఆత్రుతతో ఉన్నానని తెలిపాడు.
 
'ఇది నా మొదటి వరల్డ్‌కప్. ఇందులో ఆడుతున్నందుకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నా. ప్రతి ఒక్కరికీ దేశం తరపున వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉంటుంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. ఇప్పుడెలా ఉందో అక్కడికి వెళ్తేగానీ, వికెట్ నేపథ్యం అర్థం కాదు. ప్రతి ఒక్కరినీ సపోర్ట్ చేస్తేనే జట్టుగా ముందుకు వెళ్లగలం' అని చాహల్ చెప్పుకొచ్చాడు.
 
కాగా ప్రపంచకప్ కోసం టీమిండియా మే 22న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. మే 25, 28న వార్మప్ మ్యాచ్‌లు ఆడి అక్కడి వాతావరణాన్ని పరిశీలించనుంది. దానిని బట్టి జూన్ 5వ తేదీన వరల్డ్‌కప్ టోర్నీలో జరగనున్న మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

తర్వాతి కథనం
Show comments