Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుంది: వీరేంద్ర సెహ్వాగ్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:10 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. తాజాగా సెహ్వాగ్‌ను కలిసేందుకు ప్రత్యేకమైన అభిమాని మొహాలీ వచ్చాడు. 
 
మైదానంలో జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ పెద్దాయన సెహ్వాగ్ దగ్గరకు వచ్చి పాటియాలా నుంచి వచ్చానని చెప్పాడు. తన పేరు ఓం ప్రకాశ్ (93) అని.. సెహ్వాగ్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. 70 కిలోమీటర్లు ప్రయాణించి సెహ్వాగ్ కోసం వచ్చానని చెప్పడంతో డాషింగ్ ఓపెనర్ షాక్ అయ్యాడు. ఆయన చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయాడు. పెద్దాయన పాదాలకు సెహ్వాగ్ నమస్కారం చేశాడు. 
 
దీనికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుందని.. 93ఏళ్ల వయసులో తనకోసం పాటియాలా నుంచి వచ్చారు. తనపై ఎంతో ప్రేమ కురిపించారని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న సెహ్వాగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments