Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనాలో భీకర అంతర్యుద్ధం: 130కి పైగా మృతి

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (15:46 IST)
Yemen
యెమన్‌ రాజధాని సనాలో జరిగిన భీకర అంతర్యుద్ధంలో 130 మందికి పైగా మృతిచెందారు. యెమన్‌లో ఏళ్లతరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించేలా అమెరికా ఒత్తిడి తెస్తోంది. 
 
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారు అయిన జేక్‌ సలివన్‌ రాకుమారుడైన మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీకి సౌదీ అరేబియాకు వెళ్లారు. దీంతో యెమన్‌లో అంతర్యుద్ధాలు మరింత రాజుకున్నాయి. గత ఆరేడేళ్లుగా యెమన్‌ పౌర యుద్ధాలతో అట్టుడుకుతోంది.
 
2014లో ఇరాన్‌ మద్దతుతో హౌతి తిరుగుబాటు దళాలు రాజధాని సనాతోపాటు దేశంలో ఉత్తరాన పలు భాగాలు ఆక్రమించాయి. అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణదళాలు 2015 మార్చిలో యెమన్‌లో ప్రవేశించి అధ్యక్షుడు హదీకి అండగా నిలిచాయి. అప్పట్నుంచీ అంతర్యుద్ధం కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments