Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఫ్లైట్ టార్గెట్.. యెమెన్‌లో బాంబు పేలుడు.. 22మంది మృతి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (09:59 IST)
యెమన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు బాంబు దాడులు చేశారు. కొత్తగా ఎంపికైన ప్రధాని మొయిన్ అబ్దుల్ మాలిక్, అతని మంత్రివర్గంతో కూడిన ఫ్లైట్ అదెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రధానికి, మంత్రి వర్గానికి స్వగతం పలికేందుకు అధికారులు, ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
ప్రధాని ఫ్లైట్ నుంచి కిందకు దిగిన సమయంలో సమీపంలోనే దుండగులు బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లకు 22 మంది వరకు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది ప్రధానిని, మంత్రి వర్గాన్ని సురక్షితంగా అక్కడినుంచి తప్పించారు. 
 
ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న హుతి రెబల్స్ ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రధాని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటుగా అనేక దేశాలు ఖండించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments