Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క పండు ధర రూ.70 వేల రూపాయలా??

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (16:12 IST)
సాధారణంగా మనం కుళ్లిపోయిన వాసన వస్తేనే, అలాంటి వస్తువులను ముట్టుకోము. అలాంటిది మురికి కాలువ, చెమట పట్టిన సాక్స్ వాసన వచ్చే పండుని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చదివారా? భూమిపై ఇలాంటి పండు కూడా ఉంటుందని మీకు తెలుసా. ఈ పండు ఖరీదు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ పండు ఖరీదు అక్షరాల డెబ్బై వేలు. అవును మీరు వింటున్నది నిజమేనండి బాబూ. ఈ పండు ధర రూ.71,141 (1000 డాలర్లు). 
 
ఈ పండులో అంత స్పెషాలిటీ ఏముంది అనుకుంటున్నారా? ఇది చాలా అరుదుగా లభించే పండు. ఆగ్నేసియాలో లభించే ఈ పండు పేరు డురియన్. జే-క్వీన్ హైబ్రిడ్ రకానికి చెందిన ఈ పండును ఇండోనేషియా ప్రజలు పండ్లలో రారాజుగా భావిస్తారు. ఈ పండు గుండ్రటి ఆకారంలో ఉంటూ.. చాలా అరుదుగా లభించడం వల్ల వీటి ధర అంత ఉంటుంది.
 
ఈ పండ్లు నుంచి వచ్చే దుర్వాసన కారణంగా సింగపూర్‌లోని కొన్ని హోటళ్లు వీటిని నిషేధించారు. ఈ పండు 1000 డాలర్లకు అమ్ముడవుతుండడం వల్ల ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments