Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎఫ్‌సీ ఫుడ్ లొట్టలేసుకుని తింటున్నారా..? గొంగళి పురుగులు వున్నాయ్ జాగ్రత్త..!

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:09 IST)
కేఎఫ్‌సీ ఫుడ్ లొట్టలేసుకుని తింటున్నారా..? ఈ కథనం చదివితే ఇక వాంతులు చేసుకుంటారు. ఎందుకంటే.. కేఎఫ్‌సీ చికెన్ స్నాక్ బాక్సును ఆర్డర్ చేసుకుంది.. అంతే అందులో గొంగలి పురుగులు వుండటం చూసి షాకైంది. ఈ సంఘటన కేంబ్రిడ్జ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కేంబ్రిడ్జ్‌లోని కేఎఫ్‌సీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పాప్‌కార్న్ చికెన్ స్నాక్ బాక్స్‌ను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత దానిని తినడం ప్రారంభించింది. అయితే.. ఆమెకు ఆ చిప్స్‌లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. తీరా ఏంటా అది అని చూస్తే.. అవి గొంగళి పురుగులు అని తేలింది. సదరు యువతి పేరు నిఖిత. 
 
తనకు ఎదురైన సంఘటనను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను ఆర్డర్ చేసిన కేఎఫ్‌సీ ఫుడ్‌లో పురుగులుండటం చూసి వెంటనే బాక్సును విసిరేశానని తెలిపింది. ఇంకా రెండు, మూడు చిప్స్ తిన్నందుకే తాను తర్వాత అస్వస్థతకు గురయ్యానని తెలిపింది. కాగా.. మరుసటి రోజు యువతి దీనిపై సదరు కంపెనీకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా.. వారు కనీసం వినించుకోలేదట. ఆ ఫుడ్‌కి కనీసం రిఫండ్ కూడా ఇవ్వలేదని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments