Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్ విమానాశ్రయం మూసివేత : తాలిబన్ల నిర్ణయం

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:37 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్ పాలకులు మూసివేశారు. పాశ్చాత్య దేశాలు తమ పౌరులు, సైనికుల తరలించే ప్రక్రియలో విమానాశ్రయాన్ని నాశనం చేశారని.. మరమ్మతుల కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించారు. పైగా, మరమ్మతులు పూర్తయిన తర్వాత పునరుద్ధరిస్తామంటూ తాలిబాన్ల సీనియర్‌ నేత అనాస్‌ హక్కానీ బుధవారం వెల్లడించారు.
 
కాబూల్‌ ఎయిర్‌పోర్ట్ల్ నుంచి అతి త్వరలోనే రాకపోకలు ప్రారంభిస్తామని తెలిపారు. చేసేది లేక అఫ్ఘాన్‌ను వీడాలనుకుంటున్న వారు సరిహద్దుల బాట పట్టారు. దేశ సరిహద్దుల వద్ద, దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలు పెద్దసంఖ్యలో బారులు తీరారు.
 
కాగా, ఆప్ఘన్‌ను అమెరికా సారథ్యంలోని నాటో బలగాలు వీడిన తర్వాత ఆ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్న విషయం తెల్సిందే. తాలిబన్లు దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆప్ఘన్ పౌరులు దేశం వీడి వెళ్ళిపోయేందుకు తండోపతండాలుగా కాబూల్ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments