Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురలో కొత్త రకం వ్యాధి... 10 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:31 IST)
కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో మరో కొత్త వ్యాధి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. 
 
తాజాగా మధుర జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా ఈ వ్యాధి పై మాట్లాడుతూ.. ఒక్క కొహు గ్రామంలోనే 26 మంది స్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. అలాగే పిత్రోత్‌తో ముగ్గురు, రాల్‌లో 14 మంది మరియు జసొడ‌లో 17 మందికి ఈ వ్యాధి సోకిందని వివరించారు. 
 
ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 10 మంది మరణించగా ఇందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లుగా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments