Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురలో కొత్త రకం వ్యాధి... 10 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:31 IST)
కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో మరో కొత్త వ్యాధి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. 
 
తాజాగా మధుర జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా ఈ వ్యాధి పై మాట్లాడుతూ.. ఒక్క కొహు గ్రామంలోనే 26 మంది స్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. అలాగే పిత్రోత్‌తో ముగ్గురు, రాల్‌లో 14 మంది మరియు జసొడ‌లో 17 మందికి ఈ వ్యాధి సోకిందని వివరించారు. 
 
ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 10 మంది మరణించగా ఇందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లుగా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments