Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం అధిక జనాభా?

రోజురోజుకు పెరుగిపోతున్న జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గ

Webdunia
బుధవారం, 11 జులై 2018 (16:12 IST)
రోజురోజుకు పెరుగిపోతున్న జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన విషయాలపై ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఐక్యరాజ్యసమితి 1989లో దీనిని ప్రారంభించింది.
 
జూలై 11న జన్మించిన ఒక శిశువుతో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో 40 శాతం మూడవ ప్రపంచ దేశాలైన ఇండియా, చైనాలలోనే ఎక్కువగా ఉన్నారు. జనాభా సంఖ్య ప్రతి సంవత్సరం 9 కోట్ల 20 లక్షలు అదనంగా పెరిగిపోతుంది. గణంకాల ప్రకారం ప్రసవ సమయంలో ప్రతిరోజూ 800 మంది తల్లులు మరణిస్తున్నారు.
 
ప్రస్తుతం భారతదేశ జనాభా 135.41 కోట్లుగా ఉంది. మెుత్తం ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17.7%. చైనా తరువాత రెండవ అత్యధిక జనాభా కలిగినది భారతదేశమే. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఇండియా జనాభా సంఖ్య  135.43 కోట్లు. దేశంలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 455. ఇదే రీతిన జనాభా కొనసాగితే దేశంలో వనరులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments