Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండమాన్ దీవిలో బాణాలతో చంపి శవాన్ని భూమిలో సగభాగం పూడ్చిపెట్టారు.

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (13:50 IST)
అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దీవికి వెళ్లిన ఓ అమెరికన్ జాతీయుడిని అక్కడ నివసించే సెంటీనల్ అటవీకులు బాణాలతో చంపి శవాన్ని భూమిలో సగభాగం పూడ్చిపెట్టినట్లు స్థానిక మత్స్యకారులు గమనించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అమెరికాలోని మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.


ఇండియన్ ఎంబసీని వివరాలు కోరుతూ.. అమెరికన్ ఎంబసీ అధికారులు సంప్రదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురు మత్స్యకారులపై కేసు నమోదు చేశారు. 
 
సెంటినల్ దీవిలోని అటవిక జాతి గురించి.. 
ఈ అటవీకులు వేట కొనసాగిస్తూ.. తమ జీవితాన్ని కొనసాగిస్తారు. గతంలో కూడా ఇలా బయటవారిని చూసి భయంతో చంపేసిన ఘటనలు వున్నాయని స్థానిక పత్రికలు చెప్తున్నాయి. అక్కడ ఆటవికజాతి అంతరించిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఆ దీవుల సందర్శనను రద్దు చేసింది. అండమాన్ షీఖా అనే స్థానిక పత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ దీవిలో జనాభా 40మందిగానే అంచనా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments