Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయచేసి ఉక్రెయిన్‌కు ఎవరూ రావొద్దు.. ట్రావెల్ అడ్వైజరీ జారీ

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (08:44 IST)
ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ఏ ఒక్కరూ ముఖ్యంగా తమ దేశ ప్రజలు ఎవ్వరూ ఇక్కడకు రావొద్దని ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ట్రావెల్ అడ్వైజరీని జారీచేసింది. అలాగే, ఉక్రెయిన్‌లోని తమ దేశ పౌరులు కూడా వీలైనంత త్వరగా దేశం విడిచి పోవాలని కోరింది. 
 
పైగా, ఏ క్షణమైనా ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికితోడు కరోనా వైరస్ వ్యాప్తి కూడా అధికంగా ఉందని, అందువల్ల ఎవరూ రావొద్దని కోరారు. క్రిమియాల, డొనెస్క్, లుహాన్‌స్క్‌లో పరిస్థితులు మరింతగా క్షీణించాయని హెచ్చరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. 
 
దేశ సరిహద్దుల వెంబడి రష్యా భారీ సంఖ్యలో తన సైనిక బలగాలను మొహరిస్తుంది. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పైగా, రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో ఊహించని ఉత్పాతాన్ని సృష్టించవచ్చని ఇప్పటికే నాటో కూటమి కూడా అంచనా వేసింది. అందుకే ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీని ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments