Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది : ఐరాసపై అగ్రదేశాల ఒత్తిడి

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:43 IST)
జేషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రతిపాదనను భద్రతా మండలిలో పెట్టనున్నాయి. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడి తర్వాత అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్లు చేస్తున్నాయి. మొత్తం 15 సభ్య దేశాలు గల ఐరాస భద్రతా మండలిలో కీలకమైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఈసారి ముందడుగు వేశాయి. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఈ మూడు దేశాలూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా పర్యటించకుండా అత‌ణ్ణి బ్యాన్ చేయాల‌ని, ఆస్తులు.. ఆయుధాలు సీజ్ చేయాల‌ని డిమాండ్ చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments