Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది : ఐరాసపై అగ్రదేశాల ఒత్తిడి

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (09:43 IST)
జేషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు ఓ ప్రతిపాదనను భద్రతా మండలిలో పెట్టనున్నాయి. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ఉగ్రదాడి తర్వాత అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని పలు దేశాలు డిమాండ్లు చేస్తున్నాయి. మొత్తం 15 సభ్య దేశాలు గల ఐరాస భద్రతా మండలిలో కీలకమైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఈసారి ముందడుగు వేశాయి. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఈ మూడు దేశాలూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదనలు ప్రవేశపెట్టాయి. ప్రపంచంలో ఎక్కడా పర్యటించకుండా అత‌ణ్ణి బ్యాన్ చేయాల‌ని, ఆస్తులు.. ఆయుధాలు సీజ్ చేయాల‌ని డిమాండ్ చేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments