Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న చేస్తున్న ఉక్రెయిన్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:04 IST)
ఉక్రెయిన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితిలో జరిగే ఓటింగ్‌లో భారత్ పాల్గొని ఓటు వేయాలని కోరింది. ఈ విషయంలో ఉక్రెయిన్‌లోని భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. ఇదే విషయంపై ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి నిధి సెర్గీ కైస్లస్త్య ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
"నేను కొందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతకు సంబంధించిన అంశం. వారి భద్రత కోసం మీరు ఓటింగ్‌లో ముందుండాలాల్సిందే. ఓటు వేయాలా వద్దా అని మీనమేషాలు లెక్కించవద్దు. ఎందుకంటే మీ పౌరులు క్షేమం మీకు ముఖ్యం. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో జరిగే ఓటింగ్‌లో పాల్గొనండి" అంటూ బ్లాక్ మెయిలింగ్ చేసేలా వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments