Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న చేస్తున్న ఉక్రెయిన్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (13:04 IST)
ఉక్రెయిన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితిలో జరిగే ఓటింగ్‌లో భారత్ పాల్గొని ఓటు వేయాలని కోరింది. ఈ విషయంలో ఉక్రెయిన్‌లోని భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. ఇదే విషయంపై ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి నిధి సెర్గీ కైస్లస్త్య ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
"నేను కొందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతకు సంబంధించిన అంశం. వారి భద్రత కోసం మీరు ఓటింగ్‌లో ముందుండాలాల్సిందే. ఓటు వేయాలా వద్దా అని మీనమేషాలు లెక్కించవద్దు. ఎందుకంటే మీ పౌరులు క్షేమం మీకు ముఖ్యం. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో జరిగే ఓటింగ్‌లో పాల్గొనండి" అంటూ బ్లాక్ మెయిలింగ్ చేసేలా వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments