Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ కంట్రీకి షాకిచ్చిన బ్రిటన్.. 5జీ పరికరాలను కొనుగోలు చేయొద్దు

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:49 IST)
Huawei
బ్రిటన్.. డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. 5జీ నెట్‌వర్క్‌లో చైనా కంపెనీ హువాయికి పరిమిత పాత్ర ఇవ్వాలనే నిర్ణయంలో బ్రిటన్ వెనక్కి తీసుకుంది. చైనా కంపెనీ హువాయి నుంచి వచ్చే ఏడాది ఆరంభంలో 5జీ పరికరాలను కొనుగోలు చేయరాదని టెలికాం ప్రొవైడర్లను బ్రిటన్‌ ఆదేశించింది. ఇప్పటికే చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన తరుణంలో బ్రిటన్ కూడా చైనాకు షాకిచ్చింది. 
 
దేశ 5జీ నెట్‌వర్క్‌ ప్రక్రియ నుంచి హువాయిని తొలగించాలని కోరుతూ పదిమంది కన‍్జర్వేటివ్‌ ఎంపీలు బోరిస్‌ జాన్సన్‌కు లేఖ రాశారు. మరోవైపు 5జీ ప్రక్రియలో తమపై బ్రిటన్‌ నిషేధం విధించడం నిరాశపరిచిందని, ఇది రాజకీయ నిర్ణయమని హువాయి వ్యాఖ్యానించింది.
 
అయితే హువాయి పరికరాల ద్వారా చైనా ప్రభుత్వం బ్రిటన్‌ నెట్‌వర్క్‌ల్లోకి చొరబడుతుందనే ఆందోళనతో ఇంటెలిజెన్స్‌ షేరింగ్‌ ఒప్పందం నుంచి వైదొలుగుతామని అమెరికా హెచ్చరించిన క్రమంలో 5జీ నెట్‌వర్క్‌ నుంచి హువాయిని బ్రిటన్‌ నిషేధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments