Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో మాస్క్ లేని వారి నుంచి కోటి రూపాయలు జరిమానా

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (20:48 IST)
కరోనా వేళ తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి అనే నిబంధన ఉల్లంఘించిన వారి నుంచి కేవలం నెల రోజుల వ్యవధిలో కోటి రూపాయల జరిమానా వసూలయింది. బెంగళూరు నగర వ్యాప్తంగా మాస్కులు లేని వారి నుంచి ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంపీ మార్షల్స్ తరచు తనిఖీలు కొనసాగించారు.
 
జూన్ నెలలో కోటి రూపాయల జరిమాన వసూలు అయినట్లు బీబీఎంపీ అధికారులు ప్రకటించారు. మాస్కులు లేని వారు, భౌతిక దూరం పాటించని 50,706 మందికి బీబీఎంపీ మార్షల్స్ జరిమానా విధించారు. రూ. 1.01 కోట్లు వసూలు అయింది. ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేశారు.
 అదే తరహాలోనే చెత్త విభజన చేయని 149 దుకాణాలకు జరిమానా విధించినట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments