Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా దాడి

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:52 IST)
కాబూల్‌ విమానాశ్రయంలో జరిగిన దాడులకు కారణమైన వారిపై అగ్ర రాజ్యం చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్గాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులతో విరుచుకుపడింది.

నంగర్‌ పహార్‌ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్ల దాడి చేపట్టింది. తమ లక్ష్యాన్ని చేరుకున్నట్లు సెంట్రల్‌ కమాండ్‌ కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ తెలిపారు. ప్రాణ నష్టం గురించి తెలియదని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ దాడులు నేపథ్యంలో కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను అగ్రరాజ్యం హెచ్చరించింది. కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అబే గేట్‌ ముందు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో సుమారు 200 మంది మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి.

అందులో 13 మంది అమెరికా జవాన్లతో పాటు తాలిబన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం