Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు క్రీడా ప్రతిభ అవార్డులు ప్రదానం

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:44 IST)
ఈనెల 29వతేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా ప్రతిభ అవార్డులు(School of Sports Excellence)ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు మరియు రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలియజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2019-20 విద్యా సంవత్సరంలో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లాకు 5 పాఠశాలలు వంతున రాష్ట్రంలో 65 పాఠశాలలను రాష్ట్ర స్కూల్ గేమ్స్ “School of Sports Excellence”అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.

ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా జిల్లా కేంద్రాల్లో ఈక్రీడా ప్రతిభ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా స్థాయిలో మొదటి స్థానం  సాధించిన పాఠశాలకు 10వేల రూ.లు,ద్వితీయ స్థానం పొందిన పాఠశాలకు 8వేలు,తృతీయ స్థానం పొందిన పాఠశాలకు 6వేల రూ.లు,4వ స్థానానికి 4వేల రూ.లు,5వస్థానంలో నిలిచిన పాఠశాలకు 2వేల రూ.లు వంతున నగదు పురస్కారం  తోపాటు జ్ణాపిక,సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments