Webdunia - Bharat's app for daily news and videos

Install App

75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు: విద్యాశాఖ మంత్రి

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (12:41 IST)
రాష్ట్రంలోని పాఠశాలలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  తీసుకోనున్న జాగ్రత్తలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. మార్కాపురం లోని ఆయన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.

పాఠశాలలు ఓపెన్ చేసి ఇప్పటికీ పది రోజులైందనీ పాఠశాలలో హాజరు శాతం గణనీయంగా పెరిగిందని సుమారు 75 నుండి 85 శాతం వరకు విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారని అన్నారు.
 
పాఠశాలలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం మాస్కు తప్పనిసరిగా చేసామని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులకు 95 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు.
 
నాడు -నేడు పనుల ద్వారా పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయని శానిటేషన్ ప్రతిరోజు  చెపిస్తున్నామని రాష్ట్రంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తమని మంత్రి తెలిపారు. కరోనా అధికంగా ఉన్న పాఠశాల లలో విడతల వారీగా స్కూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
 
సీఎం జగన్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు జగనన్న విద్యా కానుక జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments