Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్‌లో మరిన్ని ఉగ్రదాడులు.. హెచ్చరించిన అమెరికా

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (17:05 IST)
ఆప్ఘనిస్థాన్ దేశంలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అగ్రరాజ్య అమెరికా హెచ్చరించింది. ఇప్పటికే ఆప్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వద్ద ఐఎస్ తీవ్రవాదులు విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఈ బాంబు దాడిలో అనేక మంది మృత్యువాతపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద మ‌రిన్ని దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ జ‌న‌ర‌ల్ ఫ్రాంక్ మెకంన్జీ పేర్కొన్నారు. ఈసారి ఉగ్ర‌వాదులు రాకెట్లు, వాహ‌న‌బాంబుల‌తో ఎయిర్‌పోర్ట్ ల‌క్ష్యంగా దాడులు చేయ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించారు. ఎయిర్ పోర్ట్ బ‌య‌ట ఉన్న వ్యక్తుల‌తో పాటుగా ఎయిర్‌పోర్ట్ లోప‌ల ఉన్న‌వారు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments